*రాజీవ్ దీక్షిత్ స్వదేశీ చికిత్స*
-------------------------
*మధు మేహ వ్యాధి . ( Diabetes )*
-------*గృహ చికిత్సలు* : ----
# మధు మేహ బాధితులకు నేరెడు పండు ఒక వరం . అత్యుత్తమైన ఔషధం . నేరేడు పండ్లు తినడం లాభదాయకమే . కాని *నేరేడు గింజల పొడి* శ్రేష్టం .
1 . Tea Spoon నేరెడు గింజల పొడి + 1 గ్లాసు నీళ్ళలో కలిపి త్రాగ వలెను . ప్రతి రోజు 2 లేక 3 సార్లు త్రాగండి. *మరియు*
2 లేక 3 నేరెడు చెట్టు ఆకుల పేస్ట్ + 1 గ్లాసు నీళ్ళలో కలిపి త్రాగవలెను. త్వరలోనే మంచి ఫలితం వచ్చును .
2 . 1 గ్లాసు *పచ్చి టమోటల రసం*ప్రతి రోజు త్రాగండి .
3 . *పచ్చి టమోటా* ల సూపుని ప్రతి రోజు త్రాగండి .
4 . 1 Table Spoon *త్రిఫల చూర్ణం* + 1 Table Spoon *తేనె* లో కలిపి తీసుకొనవలెను .
*( రాత్రి భోజనం తర్వాత తీసుకొనవలెను )*
5. 1/2 గ్లాసు *ఉసరి కాయల కషాయం* + *చిటికెడు పసుపు* + *తేనె* కలిపి త్రాగండి .
6 . ప్రతి రోజు నియమంగా భోజనంలో *ముల్లంగి* తినండి . & *ముల్లంగి రసం* + *క్యారట్ రసం* + *పాలకూర రసం* లను సమపాళ్ళలో కలిపి 1 గ్లాసు రసంని తయారు చెయ్యండి . ఈ రసంలో + కొద్దిగ *సైంధవ లవణం* + కొద్దిగ *జీలకర్ర పొడి* ని కలిపి త్రాగండి .
7. 2 లేక 3 Spoon ల *తాజా లేత బిల్వ పత్రంల రసం* ని ప్రాతః కాలం పరగడపున త్రాగండి .
8. *కాకర కాయల రసం* + *బిల్వ పత్రంల రసం* సమపాళ్ళలో తయారు చేసుకొనవలెను . ఈ రసంలో *చిటికెడు మిరియాల పొడి* + *చిటికెడు జీలకర్ర పొడి* + 2 లేక 3 Table Spoon ల *తేనె* ను కలిపి శరబత్ లాగ త్రాగండి. ప్రాతః కాలంలో పరగడపున త్రాగవలెను .
9 . 10 లేక 12 *తాజా లేత వేప ఆకుల*ను ఉదయం పరగడపున నమలండి .
10 . *అరటి కాయల* కూర తయారు చేసుకొని ప్రతి రోజు తినండి .
11 . *త్రిఫల చూర్ణం* + *మెంతుల పొడి* లను సమపాళ్ళలో కలిపి చూర్ణం తయారు చేసుకోండి .
2 Table Spoon ల ఈ చూర్ణం + 1 గ్లాసు వేడి నీళ్ళలో కలుపుకొని , *ఉదయం పరగడపున త్రాగండి*
12 . ప్రతి రోజు ఉదయం పరగడపున *కాకర కాయ ఆకుల రసం*ని త్రాగండి .
13 . *టమేట కాయల*ను పేస్ట్ లాగా చేసుకొని తినండి .
పై చికిత్స విధానాలలో ఏదో ఒకటి ఆచరించి , మధు మేహ వ్యాధి నుండి విముక్తిని పొందండి .
*గమనిక* : --
త్రిఫల చూర్ణం తయారు చేసుకొనే విధానము .
1 భాగం కరక్కాయ పొడి + 2 భాగాల తానె కాయ పొడి + 3 భాగాల ఉసరిక పొడిని కలప వలెను .
ఈ మోతాదులో తయారు చేసిన *త్రిఫల చూర్ణం* నే వాడవలెను . అద్భుతమైనది ఈ త్రిఫల చూర్ణం .
--- శ్రీ రాజీవ్ దీక్షిత్ .
No comments:
Post a Comment