జై గోమాత .... జైజై విశ్వమాత ( 8 )
ఆవు మజ్జిగ గురించి .....
మనం పెరుగును చిలకడం వల్ల మజ్జిగ లభిస్తుంది. దేశీయ ఆవు పాలతో చేసిన చాలా విశిష్టమైనది. మజ్జిగను త్రాగడం వలన జీర్ణ శక్తి చాలా గొప్పగా ఉంటుంది. వేసవిలో మజ్జిగను మించిన అమృతం లేదు. మీరు ప్రతిరోజూ ఉదయమే రొట్టెతిని మజ్జిగ త్రాగినట్లయితే రోజంతా మీలో వేడిమిని తట్టుకునే శక్తి ఉంటుంది.
మీరు జీవితాంతం క్రమం తప్పకుండా మజ్జిగ తాగినట్లుయితే , జీవితంలో క్యాటరాక్ట్ ( శుక్లం ) రాదు , గాల్ బ్లాడర్ ( పిత్తాశయం ) లో రాళ్ళు రావడం జరుగదు , గుండే వేగంగా కొట్టుకోవటం జరుగదు. జాండిస్ ( పసికర్లు ), టైఫాయిడ్ , మలేరియా వంటి సమస్యలు రావు.
ఎవరైనా మూత్రపిండాలలోని రాళ్ళతో బాధపడుతున్నట్లయితే , అటువంటి వారు పరగడుపునే మజ్జిగలో సైంధవ లవణాన్ని కలుపుకుని త్రాగాలి. ఇలా ప్రతి దినమూ క్రమం తప్పకుండా త్రాగుతూ వుంటే 21 రోజులలోపే మూత్ర పిండాలలో రాళ్ళు క్రమక్రమంగా చూర్ణమై బయటకు రావటం మొదలు పెడతాయి. ఇది ఆవు పాలతో చేసిన మజ్జిగలో వున్న విశిష్టత.
మజ్జిగ సేవించే వారికి ఫ్యాన్ వేగంగా తిరగవలసిన అవసరం రాదు. వారికి ఎ.సి. ఏ మాత్రం అవసరం ఉండదు.
' హరే కృష్ణ '
శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.
మనం పెరుగును చిలకడం వల్ల మజ్జిగ లభిస్తుంది. దేశీయ ఆవు పాలతో చేసిన చాలా విశిష్టమైనది. మజ్జిగను త్రాగడం వలన జీర్ణ శక్తి చాలా గొప్పగా ఉంటుంది. వేసవిలో మజ్జిగను మించిన అమృతం లేదు. మీరు ప్రతిరోజూ ఉదయమే రొట్టెతిని మజ్జిగ త్రాగినట్లయితే రోజంతా మీలో వేడిమిని తట్టుకునే శక్తి ఉంటుంది.
మీరు జీవితాంతం క్రమం తప్పకుండా మజ్జిగ తాగినట్లుయితే , జీవితంలో క్యాటరాక్ట్ ( శుక్లం ) రాదు , గాల్ బ్లాడర్ ( పిత్తాశయం ) లో రాళ్ళు రావడం జరుగదు , గుండే వేగంగా కొట్టుకోవటం జరుగదు. జాండిస్ ( పసికర్లు ), టైఫాయిడ్ , మలేరియా వంటి సమస్యలు రావు.
ఎవరైనా మూత్రపిండాలలోని రాళ్ళతో బాధపడుతున్నట్లయితే , అటువంటి వారు పరగడుపునే మజ్జిగలో సైంధవ లవణాన్ని కలుపుకుని త్రాగాలి. ఇలా ప్రతి దినమూ క్రమం తప్పకుండా త్రాగుతూ వుంటే 21 రోజులలోపే మూత్ర పిండాలలో రాళ్ళు క్రమక్రమంగా చూర్ణమై బయటకు రావటం మొదలు పెడతాయి. ఇది ఆవు పాలతో చేసిన మజ్జిగలో వున్న విశిష్టత.
మజ్జిగ సేవించే వారికి ఫ్యాన్ వేగంగా తిరగవలసిన అవసరం రాదు. వారికి ఎ.సి. ఏ మాత్రం అవసరం ఉండదు.
' హరే కృష్ణ '
శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.
Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"
ఆవు మజ్జిగ గురించి .....
మనం పెరుగును చిలకడం వల్ల మజ్జిగ లభిస్తుంది. దేశీయ ఆవు పాలతో చేసిన చాలా విశిష్టమైనది. మజ్జిగను త్రాగడం వలన జీర్ణ శక్తి చాలా గొప్పగా ఉంటుంది. వేసవిలో మజ్జిగను మించిన అమృతం లేదు. మీరు ప్రతిరోజూ ఉదయమే రొట్టెతిని మజ్జిగ త్రాగినట్లయితే రోజంతా మీలో వేడిమిని తట్టుకునే శక్తి ఉంటుంది.
మీరు జీవితాంతం క్రమం తప్పకుండా మజ్జిగ తాగినట్లుయితే , జీవితంలో క్యాటరాక్ట్ ( శుక్లం ) రాదు , గాల్ బ్లాడర్ ( పిత్తాశయం ) లో రాళ్ళు రావడం జరుగదు , గుండే వేగంగా కొట్టుకోవటం జరుగదు. జాండిస్ ( పసికర్లు ), టైఫాయిడ్ , మలేరియా వంటి సమస్యలు రావు.
ఎవరైనా మూత్రపిండాలలోని రాళ్ళతో బాధపడుతున్నట్లయితే , అటువంటి వారు పరగడుపునే మజ్జిగలో సైంధవ లవణాన్ని కలుపుకుని త్రాగాలి. ఇలా ప్రతి దినమూ క్రమం తప్పకుండా త్రాగుతూ వుంటే 21 రోజులలోపే మూత్ర పిండాలలో రాళ్ళు క్రమక్రమంగా చూర్ణమై బయటకు రావటం మొదలు పెడతాయి. ఇది ఆవు పాలతో చేసిన మజ్జిగలో వున్న విశిష్టత.
మజ్జిగ సేవించే వారికి ఫ్యాన్ వేగంగా తిరగవలసిన అవసరం రాదు. వారికి ఎ.సి. ఏ మాత్రం అవసరం ఉండదు.
' హరే కృష్ణ '
శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.
మనం పెరుగును చిలకడం వల్ల మజ్జిగ లభిస్తుంది. దేశీయ ఆవు పాలతో చేసిన చాలా విశిష్టమైనది. మజ్జిగను త్రాగడం వలన జీర్ణ శక్తి చాలా గొప్పగా ఉంటుంది. వేసవిలో మజ్జిగను మించిన అమృతం లేదు. మీరు ప్రతిరోజూ ఉదయమే రొట్టెతిని మజ్జిగ త్రాగినట్లయితే రోజంతా మీలో వేడిమిని తట్టుకునే శక్తి ఉంటుంది.
మీరు జీవితాంతం క్రమం తప్పకుండా మజ్జిగ తాగినట్లుయితే , జీవితంలో క్యాటరాక్ట్ ( శుక్లం ) రాదు , గాల్ బ్లాడర్ ( పిత్తాశయం ) లో రాళ్ళు రావడం జరుగదు , గుండే వేగంగా కొట్టుకోవటం జరుగదు. జాండిస్ ( పసికర్లు ), టైఫాయిడ్ , మలేరియా వంటి సమస్యలు రావు.
ఎవరైనా మూత్రపిండాలలోని రాళ్ళతో బాధపడుతున్నట్లయితే , అటువంటి వారు పరగడుపునే మజ్జిగలో సైంధవ లవణాన్ని కలుపుకుని త్రాగాలి. ఇలా ప్రతి దినమూ క్రమం తప్పకుండా త్రాగుతూ వుంటే 21 రోజులలోపే మూత్ర పిండాలలో రాళ్ళు క్రమక్రమంగా చూర్ణమై బయటకు రావటం మొదలు పెడతాయి. ఇది ఆవు పాలతో చేసిన మజ్జిగలో వున్న విశిష్టత.
మజ్జిగ సేవించే వారికి ఫ్యాన్ వేగంగా తిరగవలసిన అవసరం రాదు. వారికి ఎ.సి. ఏ మాత్రం అవసరం ఉండదు.
' హరే కృష్ణ '
శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.
Collected and typed by: Ram Prasad Gaaru
Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"
Vishnu@Goseva world
No comments:
Post a Comment