జై గోమాత .... జై జై విశ్వమాత ( 34 ).
జై గోమాత .... జై జై విశ్వమాత ( 34 ).
పిత్తము దాని స్వరూపం ( మెదడుని చల్ల బరచడం ) గురించి ......
పిత్తానికి బుధ్ధితో సంబంధం వుంది . బుద్ధికి స్ధానం మస్ధిష్కం . అందుకే తల ఎప్పుడూ వేడిగా ఉంటుంది . బ్రెయిన్ పని చెయ్యడం ఆగిపోయిన తరువాతనే ఆ వ్యక్తిని చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటిస్తారు . కనుక ఈ మస్తిష్కం నిరంతరం పని చేస్తూ ఉంటుంది . మెదడు కేవలం మృత్యువుతో మాత్రమే శాంతిస్తుంద.
మెదడు ఒకే సారి పాతిక పనులు చేయవలసి వుంటుంది . ప్రతి రెండు శరీర భాగాల నడుమ సమన్వయాన్ని సాధించవలసి ఉంటుంది . ప్రతి పనిని నిర్దేశించవలసి ఉంటుంది . ప్లానింగ్ చేయవలసి ఉంటుంది . ఊహించ వలసి ఉంటుంది . మనిషి నిద్ర పోయినా మెదడు ఎప్పుడూ తన పని తాను చేస్తునే ఉంటుంది . అందుకే మెదడు ఎప్పుడూ వేడిగా ఉంటుంది . కనుక దానికి నిరంతరం చల్లదనాన్ని అందించవలసిన అవసరం వున్నది . మెదడుకు చల్లదనాన్ని అందించనట్లయితే అది పని చేసే సామర్ధ్యం పెరుగుతుంది . అందుకే మెదడుని అపుడప్పుడు చల్లగా ఉంచడానకి ప్రయత్నించాలి . అందులోకి వేడి ఎక్కిపోతే ( పిత్తము చేరిపోతే ) ఎన్నో క్లిష్టమైన సమస్యలు వస్తాయి .
" హరే కృష్ణ "
శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.
సేకరణ.
పి. రామ ప్రసాద్.
Cell no. 98858 90177పిత్తము దాని స్వరూపం ( మెదడుని చల్ల బరచడం ) గురించి ......
పిత్తానికి బుధ్ధితో సంబంధం వుంది . బుద్ధికి స్ధానం మస్ధిష్కం . అందుకే తల ఎప్పుడూ వేడిగా ఉంటుంది . బ్రెయిన్ పని చెయ్యడం ఆగిపోయిన తరువాతనే ఆ వ్యక్తిని చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటిస్తారు . కనుక ఈ మస్తిష్కం నిరంతరం పని చేస్తూ ఉంటుంది . మెదడు కేవలం మృత్యువుతో మాత్రమే శాంతిస్తుంద.
మెదడు ఒకే సారి పాతిక పనులు చేయవలసి వుంటుంది . ప్రతి రెండు శరీర భాగాల నడుమ సమన్వయాన్ని సాధించవలసి ఉంటుంది . ప్రతి పనిని నిర్దేశించవలసి ఉంటుంది . ప్లానింగ్ చేయవలసి ఉంటుంది . ఊహించ వలసి ఉంటుంది . మనిషి నిద్ర పోయినా మెదడు ఎప్పుడూ తన పని తాను చేస్తునే ఉంటుంది . అందుకే మెదడు ఎప్పుడూ వేడిగా ఉంటుంది . కనుక దానికి నిరంతరం చల్లదనాన్ని అందించవలసిన అవసరం వున్నది . మెదడుకు చల్లదనాన్ని అందించనట్లయితే అది పని చేసే సామర్ధ్యం పెరుగుతుంది . అందుకే మెదడుని అపుడప్పుడు చల్లగా ఉంచడానకి ప్రయత్నించాలి . అందులోకి వేడి ఎక్కిపోతే ( పిత్తము చేరిపోతే ) ఎన్నో క్లిష్టమైన సమస్యలు వస్తాయి .
" హరే కృష్ణ "
శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.
సేకరణ.
పి. రామ ప్రసాద్.
Cell no. 98858 90177
జై గోమాత .... జై జై విశ్వమాత ( 34 ).
పిత్తము దాని స్వరూపం ( మెదడుని చల్ల బరచడం ) గురించి ......
పిత్తానికి బుధ్ధితో సంబంధం వుంది . బుద్ధికి స్ధానం మస్ధిష్కం . అందుకే తల ఎప్పుడూ వేడిగా ఉంటుంది . బ్రెయిన్ పని చెయ్యడం ఆగిపోయిన తరువాతనే ఆ వ్యక్తిని చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటిస్తారు . కనుక ఈ మస్తిష్కం నిరంతరం పని చేస్తూ ఉంటుంది . మెదడు కేవలం మృత్యువుతో మాత్రమే శాంతిస్తుంద.
మెదడు ఒకే సారి పాతిక పనులు చేయవలసి వుంటుంది . ప్రతి రెండు శరీర భాగాల నడుమ సమన్వయాన్ని సాధించవలసి ఉంటుంది . ప్రతి పనిని నిర్దేశించవలసి ఉంటుంది . ప్లానింగ్ చేయవలసి ఉంటుంది . ఊహించ వలసి ఉంటుంది . మనిషి నిద్ర పోయినా మెదడు ఎప్పుడూ తన పని తాను చేస్తునే ఉంటుంది . అందుకే మెదడు ఎప్పుడూ వేడిగా ఉంటుంది . కనుక దానికి నిరంతరం చల్లదనాన్ని అందించవలసిన అవసరం వున్నది . మెదడుకు చల్లదనాన్ని అందించనట్లయితే అది పని చేసే సామర్ధ్యం పెరుగుతుంది . అందుకే మెదడుని అపుడప్పుడు చల్లగా ఉంచడానకి ప్రయత్నించాలి . అందులోకి వేడి ఎక్కిపోతే ( పిత్తము చేరిపోతే ) ఎన్నో క్లిష్టమైన సమస్యలు వస్తాయి .
" హరే కృష్ణ "
శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.
సేకరణ.
పి. రామ ప్రసాద్.
Cell no. 98858 90177పిత్తము దాని స్వరూపం ( మెదడుని చల్ల బరచడం ) గురించి ......
పిత్తానికి బుధ్ధితో సంబంధం వుంది . బుద్ధికి స్ధానం మస్ధిష్కం . అందుకే తల ఎప్పుడూ వేడిగా ఉంటుంది . బ్రెయిన్ పని చెయ్యడం ఆగిపోయిన తరువాతనే ఆ వ్యక్తిని చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటిస్తారు . కనుక ఈ మస్తిష్కం నిరంతరం పని చేస్తూ ఉంటుంది . మెదడు కేవలం మృత్యువుతో మాత్రమే శాంతిస్తుంద.
మెదడు ఒకే సారి పాతిక పనులు చేయవలసి వుంటుంది . ప్రతి రెండు శరీర భాగాల నడుమ సమన్వయాన్ని సాధించవలసి ఉంటుంది . ప్రతి పనిని నిర్దేశించవలసి ఉంటుంది . ప్లానింగ్ చేయవలసి ఉంటుంది . ఊహించ వలసి ఉంటుంది . మనిషి నిద్ర పోయినా మెదడు ఎప్పుడూ తన పని తాను చేస్తునే ఉంటుంది . అందుకే మెదడు ఎప్పుడూ వేడిగా ఉంటుంది . కనుక దానికి నిరంతరం చల్లదనాన్ని అందించవలసిన అవసరం వున్నది . మెదడుకు చల్లదనాన్ని అందించనట్లయితే అది పని చేసే సామర్ధ్యం పెరుగుతుంది . అందుకే మెదడుని అపుడప్పుడు చల్లగా ఉంచడానకి ప్రయత్నించాలి . అందులోకి వేడి ఎక్కిపోతే ( పిత్తము చేరిపోతే ) ఎన్నో క్లిష్టమైన సమస్యలు వస్తాయి .
" హరే కృష్ణ "
శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.
సేకరణ.
పి. రామ ప్రసాద్.
Cell no. 98858 90177
No comments:
Post a Comment