Saturday, July 29, 2017

31.పిల్లల ఆహారం గురించి ..GWR

  👭 మన ఆరోగ్యం ...మనచేతుల్లో ( 31 )

పిల్లల ఆహారం గురించి ......

   ....పిల్లలకు ఉదయాన్నే భోజనం పెట్టి  స్కూల్ కి పంపించండిఅలా పొద్దున్నే పిల్లలు భోజనం చెయ్యరు అంటే పిల్లలకు రాత్రి భోజనం ఆపేయండిసాయంకాలం 6 గంటలలోపే ఆహారం పెట్టి రాత్రికి ఖాళీగా పడుకోబెట్టండి. శరీర పద్ధతి ( ధర్మం ) ప్రకారం ఆహారం తీసుకున్న తర్వాత రెండు గంటల్లో తిన్న ఆహారం రసంగా మారుతుంది. అప్పుడు బ్లెడ్ ఫ్రెషర్ దానంతట అదే పెరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. కాబట్టి మీరు సాయంకాలం 6 గంటలకల్లా భోజనం పెడితే వారికి రాత్రి 8 ,9 గంటలకల్లా నిద్ర వచ్చేస్తుంది. ఇక ప్రోద్దున్నే నిద్ర లేవగానే చక్కటి ఆకలి ఉంటుంది. అప్పుడు మీరు భోజనం పెట్టి స్కూల్ కి పంపించండి. మార్పు చేయండి. అంతేగాని పిల్లలకు రాత్రి 9 లేక 10 గంటలకు భోజనం పెడితే అది జీర్ణమవటానికి సుమారు 8 గంటలు పడుతుంది. అంటే పొద్దున్నే 7,8 అవుతుంది. ఇక వారు పొద్దున్నే భోజనం ఎలా చేస్తారు. కనుక మీరైనా ఎవరైనా సరే సాయంత్రం 6 గంటలలోపే భోజనం ముగించండి. ఉదయం ఆహారం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఉదయం సూర్యరశ్మిలో డి. విటమిన్ ఎక్కువగా ఉంటుంది.

     ప్రకృతిలో జీవికూడా సూర్యాస్తమయం తర్వాత ఆహారం స్వీకరించదు.

      " ఆరోగ్యమే ..... మహాభాగ్యం "

                  శ్రీ రాజీవ్ దీక్షిత్ .....
Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: